CM Jagan Visakhapatnam Saradha Peetham Tour: 28న విశాఖలో పర్యటించనున్న సీఎం జగన్

Continues below advertisement

ఈ నెల 28న విశాఖలో శారదాపీఠం వార్షికోత్సవానికి సీఎం జగన్ హాజరు కానున్నారు. శారదాపీఠానికి వెళ్లే దారిలో డివైడర్ మధ్య ఉన్న చెట్లన్నీ అధికారులు కొట్టివేయడం విమర్శలకు తావిస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram