Tirupati: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీ పరిపూర్ణానంద స్వామి
ABP Desam
Updated at:
26 Oct 2021 06:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడిని శ్రీపీఠం వ్యవస్థాపకులు శ్రీ పరిపూర్ణానంద స్వామి దర్శించుకున్నారు.. నేటి ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు స్వామిజీకి తీర్థప్రసాదాలు అందజేశారు.