Visakhapatnam Tirupati Police Green Channel: అవయవాల తరలింపునకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు

Continues below advertisement

విశాఖ షీలానగర్ లోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి నుంచి ఎయిర్ పోర్టుకు గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలను తరలించారు. ఈ నెల 16వ తేదీన ఓ ప్రమాదంలో ఓ మహిళ బ్రెయిన్ డెడ్ అయ్యారు. కుటుంబసభ్యులు అవయవదానానికి అంగీకరించారు. తిరుపతిలోని శ్రీపద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ కు అవయవాలను పంపించాలని నిర్ణయించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram