Tirumala: శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖులు

Continues below advertisement

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సినీ నటుడు గోపిచంద్, దర్శకుడు మారుతీ, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవాలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు సినీ ప్రముఖులకు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram