Tirupati Rains: వర్షపు నీటిలో చిక్కుకుని నవవధువు మృతి
Continues below advertisement
కర్ణాటకలోని రాయచూర్ కి చెందిన ఒక కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అప్పుడే పెళ్లి అయిన దంపతులు వారి కుటుంబసభ్యులతో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతుండగా వారి వాహనం వెస్ట్ చర్చి దగ్గర చిక్కుకుంది. ఆ ప్రమాదంలో నవవధువు సంధ్య ఊపిరాడక చనిపోగా, మరియు ఒక చిన్నారి అస్వస్థతకు గురైంది. మిగతా కుటుంబసభ్యులను ఎస్వీయూ పోలీసులు రక్షించారు.
Continues below advertisement