Watch: బోటు ప్రమాదంలో ఇద్దరు పిల్లలు మృతి.. సరిగ్గా అదే రోజు కవలలు జననం..
ABP Desam
Updated at:
21 Sep 2021 12:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2019 సెప్టెంబరు 15న గోదావరిలో వశిష్ట బోటు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లల్ని కోల్పోయిన దంపతులకు మళ్లీ అదే రోజు కవలలు పుట్టారు. ప్రమాదం జరిగిన రోజే కవలలు పుట్టడంతో ఇది దేవుడిచ్చిన వరమే అంటున్నారు దంపతులు. రెండేళ్ల క్రితం బోటు ప్రమాదంలో ఏ రోజేతై ఇద్దరు ఆడపిల్లలను కోల్పోయారో... సరిగ్గా అదే రోజున ఆ దంపతులకు ఇద్దరు ట్విన్స్ పుట్టడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.