Chinagadili Rural MRO Death News : విశాఖ జిల్లా కొమ్మాదిలో ఎమ్మార్వో దారుణ హత్య | ABP Desam
ABP Desam
Updated at:
03 Feb 2024 02:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppChinagadili Rural MRO Death News :
విశాఖ జిల్లా మధురవాడలోని కొమ్మాదిలో ఇంటి సమీపంలోనే తహసీల్దార్ దారుణ హత్యకు గురయ్యాడు. విశాఖ రూరల్ చినగదిలి తహసీల్దార్గా ఉన్న సనపల రమణయ్య ఎన్నికల నేపథ్యంలో ఇటీవల విజయనగరం జిల్లాలోని బొండపల్లికి బదిలీ అయ్యాడు. కొమ్మాదిలోని ఓ అపార్ట్మెంట్ ఐదో అంతస్తులో నివాసం ఉండే ఆయన.. శుక్రవారం బాధ్యతలు చేపట్టి ఇంటికి చేరుకున్న రోజే ఈ హత్య జరిగింది. అసలు ఈ హత్యకు కారణం ఎవరు..దేని కోసం జరిగింది...ఈ వీడియోలో.