CM Chandrababu at AP Sachivalayam: ఏపీ సచివాలయం ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCM Chandrababu at AP Sachivalayam: ఏపీ సచివాలయ ప్రాంతాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. నీళ్లు నిండిపోయి, పాడుబడిపోయినట్లుగా తయారైన సచివాలయ నిర్మాణాలను, ఉద్యోగుల క్వార్టర్స్ ను పరిశీలించిన చంద్రబాబు..అవి దీన స్థితిలో ఉండటం చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనతో అమరావతికి ఇలాంటి పరిస్థితి పట్టిందంటూ బాధ పడ్డారు.
ఏపీ సచివాలయ ప్రాంతాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. నీళ్లు నిండిపోయి, పాడుబడిపోయినట్లుగా తయారైన సచివాలయ నిర్మాణాలను, ఉద్యోగుల క్వార్టర్స్ ను పరిశీలించిన చంద్రబాబు..అవి దీన స్థితిలో ఉండటం చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనతో అమరావతికి ఇలాంటి పరిస్థితి పట్టిందంటూ బాధ పడ్డారు.
ఏపీ సచివాలయ ప్రాంతాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. నీళ్లు నిండిపోయి, పాడుబడిపోయినట్లుగా తయారైన సచివాలయ నిర్మాణాలను, ఉద్యోగుల క్వార్టర్స్ ను పరిశీలించిన చంద్రబాబు..అవి దీన స్థితిలో ఉండటం చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనతో అమరావతికి ఇలాంటి పరిస్థితి పట్టిందంటూ బాధ పడ్డారు.