తెలంగాణలో తాజాగా 1963 మందికి కరోనా సోకింది. వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం 22017కి యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1620 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. జీహెచ్​ఎంసీలో 1075 మందికి కొవిడ్ సోకింది.


దేశంలో కేసులు



దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇరవై నాలుగు గంటల్లో ఆరువేల నలభై ఒక్క కేసులు నమోదయ్యాయి. నిన్నటి కేసులతో పోల్చుకుంటే ఐదు శాతం ఎక్కువ. కరోనా కేసులు సంఖ్య కూడా భారీగా రిజిస్టర్ అయ్యాయి. రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ముఫ్పై మూడు కేసులు వెలుగు చూశాయి. 


కొత్తగా వెలుగు చూసిన కేసులతో ఇప్పుడు యాక్టివ్ కేసులు పద్నాలుగు లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవైకి చేరుకుంది. రోజువారి పాజిటివ్ రేటు 16.66 వద్ద ఉంది. 24 గంటల్లో 1,22, 684 మంది వైరస్‌ బారిన పడి రికవరీ అయ్యారు. అటు రికవరీ రేటు 95.20గా ఉంది. 


24 గంటల్లో 402 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4, 85, 752కు చేరింది. 




Also Read: Elections New Rules : ఐదు రాష్ట్రాల్లో ధూం..ధాం ప్రచారాల్లేని ఎన్నికలు... ఆంక్షలు పొడిగించిన ఈసీ !


Also Read: UK PM Rishi : బ్రిటిషు గడ్డను ఏలనున్న భారత మూలాలున్న నేత ! కల కాదు నిజంగానే జరగబోతోందా ?


Also Read: Kangana Roads : హేమమాలిని ప్లేస్‌లోకి కంగనా ! రాజకీయ నేతలూ బ్రాండ్ అంబాసిడర్లను మార్చేస్తారా ?


Also Read: Super Vaccine : నాలుగేళ్లు మంచం మీదే.. వ్యాక్సిన్ ఇవ్వగానే లేచి కూర్చున్నాడు ! టీకాలో ఎవరికీ తెలియని శక్తి ఉందా?


Also Read: యూపీ సీఎంగా తొలి ప్రాధాన్యత ఎవరికి?.. ABP- సీ ఓటర్ సర్వే ఫలితాలు ఇవే!


Also Read: పంజాబ్ ఎన్నికల్లో భాజాపా- కెప్టెన్ దోస్తీ.. 101 శాతం విజయం తమదేనని ధీమా


Also Read: గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి యోగి పోటీ.. యూపీ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ !


Also Read: ఎలక్షన్ టైం కదా.. రైతులు కొట్టినా తియ్యని దెబ్బే..! ఉత్తరాది బీజేపీ ఎమ్మెల్యేకు ఎంత కష్టమో...?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి