పాంచజన్యం విశిష్టత:ఓ శంఖంలో మరో నాలుగు శంఖాలుంటాయి. సాధారణంగా వేయి శంఖాల్లో ఒకటి మాత్రమే దక్షిణావర్త శంఖం ఉద్భవిస్తుంది. అలాంటి వాటిలో గోమడి శంఖం ఒకటి ఉంటుంది. నూరు లక్షల గోమడి శంఖాల్లో ఒకటి పాంచజన్య శంఖంగా ఆవిర్భవిస్తుంది. అలాంటి పవిత్రమైన శంఖాన్నే మహాభారత కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు పూరించాడు.
Spirituality: కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్యం ఎక్కడుందంటే...
ABP Desam | RamaLakshmibai | 28 Oct 2021 10:25 AM (IST)
ఆ శంఖారావం శత్రువులను గడగడలాడిస్తుంది.ఆ శంఖాన్ని పూరించేవాడు ఈ సృష్టినే శాసించగలడు. అదే పాంచజన్యం. అర్థమయ్యేలా చెప్పాలంటే మహాభారత సంగ్రామంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం. ఇది ఇప్పటికీ ఉంది తెలుసా
Spirituality
Published at: 28 Oct 2021 10:25 AM (IST)