అంతర్జాతీయ విమాన సేవలపై నిషేధాన్ని పొడిగించింది భారత్. డిసెంబర్​ 15 నుంచి ఈ సేవలను పునరుద్ధరించాలనే నిర్ణయం అమలును వాయిదా వేసింది. ఈ మేరకు పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ప్రకటించింది. విమానాల పునరుద్ధరణ ఎప్పటి నుంచి అనేది త్వరలోనే తెలియజేస్తామని తెలిపింది డీజీసీఏ.






కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్ భయాందోళనలు నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.


కరోనా మహమ్మారి విజృంభణతో అంతర్జాతీయ విమానాల రాకపోకలు 2020, మార్చి నుంచి నిలిపివేసింది భారత్​. ఇటీవల కొవిడ్​ ఉద్ధృతి తగ్గడంతో డిసెంబర్​ 15 నుంచి పూర్తిస్థాయిలో అనుమతించాలని నిర్ణయించింది. కానీ ఒమిక్రాన్ భయంతో మరోసారి నిషేధాన్ని పొడిగించింది.


Also Read: Omicron Travel Rules: భారత్‌ వస్తున్నారా? అయితే ఈ 10 పాయింట్లు పక్కా గుర్తుంచుకోండి!


Also Read: Petrol Price: తగ్గిన పెట్రోల్ ధరలు.. వాహనదారులకు బంపర్ ఆఫర్.. వ్యాట్ తగ్గించిన సర్కార్


Also Read: Govt on Farmers Protests: 'ప్చ్.. రైతులు చనిపోయారా? మాకు తెలియదే.. పరిహారం ఎలా ఇస్తాం?'


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,954 కరోనా కేసులు నమోదు, 267 మంది మృతి


Also read: నాలుగు రోజులుగా సిరివెన్నెల ప్రాణం నిలిచింది ‘ఎక్మో’పైనే... ఎక్మో అంటే? అదెలా ఆయన ప్రాణాలు నిలిపింది?


Also read: అన్నం తింటే బరువు పెరుగుతామని భయమా... వండే స్టైల్ మార్చండి, బరువు తగ్గుతారు


Also Read: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు





ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి