అన్వేషించండి

March 31 Deadline: మార్చి 31లోగా పూర్తి చేయాల్సిన పనులివి, మర్చిపోతే మీ జేబుకు చిల్లు!

నిర్లక్ష్యం చేసినా, మర్చిపోయినా జేబుకు చిల్లు పడే ప్రమాదం ఉంటుందని గుర్తు పెట్టుకోండి. మీ కోసం ఈ శని, ఆదివారాల్లో బ్యాంక్‌లు, ఎల్‌ఐసీ ఆఫీస్‌లు తెరిచే ఉంటాయి.

Financial Matters: సాధారణంగా, ఒక ఆర్థిక సంవత్సరంలో ముగించాల్సిన కార్యక్రమాలు డబ్బుతో ముడిపడి ఉంటాయి. గడువులోగా వాటిని పూర్తి చేయకపోతే ఆర్థికం నష్టం కలగొచ్చు లేదా ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఇప్పుడు, 2023-24 ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చింది. ఈ ఏడాదిలోనూ కొన్ని డబ్బు సంబంధ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రోజయిన మార్చి 31 (ఆదివారం) వరకే దీనికి గడువుంది. నిర్లక్ష్యం చేసినా, మర్చిపోయినా జేబుకు చిల్లు పడే ప్రమాదం ఉంటుందని గుర్తు పెట్టుకోండి. మీ కోసం ఈ శని, ఆదివారాల్లో బ్యాంక్‌లు, ఎల్‌ఐసీ ఆఫీస్‌లు తెరిచే ఉంటాయి.

2024 మార్చి 31 లోగా పూర్తి చేయాల్సిన పనులు:

- PPF ఖాతాదార్లు ప్రతి ఆర్థిక సంవత్సరం తన ఖాతాలో కనీసం రూ.500 డిపాజిట్ చేయాలి. కనీస మొత్తం డిపాజిట్ చేయకపోతే, ఆ ఖాతాను తాత్కాలికంగా నిలిపేస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో PPF అకౌంట్‌లో డబ్బులేవీ డిపాజిట్‌ చేయకపోతే, మార్చి 31 లోగా కనీసం రూ.500 జమ చేయాలి. మినిమమ్‌ డిపాజిట్‌ చేయని ఖాతా ఇన్‌-యాక్టివ్‌గా మారతుంది. అప్పుడు ఆ ఖాతా నుంచి విత్‌డ్రా చేయలేరు, రుణం తీసుకోలేరు. నిష్క్రియంగా మారిన PPF ఖాతాను తిరిగి క్రియాశీలం (Activate) చేసుకోవచ్చు. దీని కోసం సంవత్సరానికి రూ. 50 చొప్పున జరిమానా చెల్లించాలి. జరిమానాతో పాటు, వార్షిక కనీస డిపాజిట్‌ రూ. 500 కూడా డిపాజిట్ చేయాలి. 

- సుకన్య సమృద్ధి యోజన ఖాతాకు (SSY) కూడా కనీస డిపాజిట్‌ రూల్‌ వర్తిస్తుంది. మీకు SSY అకౌంట్‌ ఉంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 డిపాజిట్ చేసి ఉండాలి. మీరు ఇప్పటికీ ఈ డబ్బును డిపాజిట్ చేయకపోతే మీ ఖాతా తాత్కాలికంగా ఫ్రీజ్‌ అవుతుంది. ఖాతాను తిరిగి క్రియాశీలం చేయడానికి ఏడాదికి రూ. 50 చొప్పున జరిమానా + కనీస మొత్తం రూ. 250 చొప్పున డిపాజిట్ చేయాలి. 

- మీకు మ్యూచువల్‌ ఫండ్స్‌లో (Mutual Fund) మదుపు చేస్తుంటే, మీ KYCని అప్‌డేట్‌ చేయాలి. కేవైసీ కోసం ఇప్పటికీ అధికారిక గుర్తింపు పత్రాలు సమర్పించకపోతే, ఈ రోజే తగిన వివరాలు సమర్పించడం ఉత్తమం.

- మీకు బ్యాంక్‌ అకౌంట్‌ (Bank Account) ఉంటే.. ఆ ఖాతాకు సంబంధించి కూడా KYC అప్‌డేట్‌ చేయాలి. ఇందుకోసం మీ ఆధార్‌, పాన్‌ కార్డ్‌ జిరాక్స్‌లు తీసుకుని బ్యాంక్‌కు వెళ్లాలి. KYC అప్‌డేషన్‌ కోసం బ్యాంక్‌లు కూడా తమ కస్టమర్లకు ఫోన్లు చేస్తున్నాయి.

- సొంతిల్లు కొనడం కోసం హోమ్‌ లోన్‌ (Home Loan) తీసుకోవాలనుకుంటుంటే.. చాలా బ్యాంక్‌లు, హోమ్‌ లోన్‌ ఇచ్చే సంస్థలు ప్రత్యేక రాయితీలు ప్రకటించాయి. మార్చి 31 వరకే ఈ ప్రత్యేక అవకాశం.

- స్టేట్‌ బ్యాంక్‌ నిర్వహిస్తున్న ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం అమృత్‌ కలశ్‌ (SBI Amrit Kalash FD) గడువు ముగింపునకు వచ్చింది. ఈ స్పెషల్‌ ఎఫ్‌డీ కాల వ్యవధి 400 రోజులు. వడ్డీ రేటు 7.10 శాతం లభిస్తుంది. సీనియర్‌ సిటిజన్లకు మరో అరశాతం అదనంగా 7.6 శాతాన్ని బ్యాంక్‌ చెల్లిస్తోంది.

- ఆదాయపు పన్ను అప్‌డేటెడ్‌ రిటర్న్‌ (Income Tax Updated Return) దాఖలు చేయడానికి మార్చి 31 వరకే సమయం ఉంది. అప్‌డేటెడ్‌ రిటర్న్‌ సమర్పించే సమయంలో, అదనంగా కట్టాల్సిన పన్నుపై కొంత వడ్డీ చెల్లించాల్సి రావచ్చు.

- ఆదాయ పన్ను ఆదా కోసం పెట్టుబడులు పెట్టేందుకు మార్చి 31 వరకే మీకు టైమ్‌ ఉంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం గరిష్టంగా రూ. 1.5 లక్షలు వరకు మినహాయింపు లభిస్తుంది. ఈ ప్రయోజనాన్ని పొందడానికి, పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి మార్చి 31 లోపు పెట్టుబడులు పెట్టాలి. అయితే, ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ELSS) మాత్రం ఎంచుకోలేరు. శని, ఆదివారాలు స్టాక్‌ మార్కెట్‌ పని చేయదు కాబట్టి, ELSS అప్లికేషన్‌ను ఫండ్‌ కంపెనీలు ఆమోదించలేవు. ఈ తరహా స్కీమ్స్‌లో ఇప్పుడు పెట్టుబడి పెట్టినా, అవి కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) కిందకే వస్తాయి.

మరో ఆసక్తికర కథనం: నగల మీద మోజు వదిలేయండి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Chandrababu Speech At Mahanadu: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
BRS Aggressive Politics: బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
Embed widget