By: Rama Krishna Paladi | Updated at : 12 Jul 2023 11:21 AM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Opening 12 July 2023:
స్టాక్ మార్కెట్లు బుధవారం పాజిటివ్గా మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 31 పాయింట్లు పెరిగి 19,471 బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 116 పాయింట్లు ఎగిసి 65,734 వద్ద కొనసాగుతున్నాయి. విలువైన లోహాల ధరలు కొంత పెరిగాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 65,617 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 65,759 వద్ద మొదలైంది. 65,568 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,811 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 116 పాయింట్ల లాభంతో 65,734 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
మంగళవారం 19,439 వద్ద ముగిసిన ఎన్ఎస్ఈ నిఫ్టీ బుధవారం 19,497 వద్ద ఓపెనైంది. 19,423 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,507 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 31 పాయింట్లు పెరిగి 19,471 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ఉంది. ఉదయం 44,872 వద్ద మొదలైంది. 44,683 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,937 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 143 పాయింట్లు పెరిగి 44,888 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 28 కంపెనీలు లాభాల్లో 22 నష్టాల్లో ఉన్నాయి. ఓఎన్జీసీ, ఐచర్ మోటార్స్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఎస్బీఐ లైఫ్ షేర్లు లాభపడ్డాయి. హిందుస్థాన్ యునీలివర్, అల్ట్రాటెక్ సెమ్, ఇన్ఫీ, ఎం అండ్ ఎం, అదానీ ఎంటర్ ప్రైజెస్ నష్టపోయాయి. ఐటీ, మెటల్, రియాల్టీ, కన్జూమర్ సూచీలు తగ్గాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా, పీఎస్యూ బ్యాంక్, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.210 పెరిగి రూ.59,620గా ఉంది. కిలో వెండి రూ.200 పెరిగి రూ.73,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.130 తగ్గి రూ.24,590 వద్ద ఉంది.
Also Read: మధుమేహులకు బంపర్ ఆఫర్! డయాబెటిక్ టర్మ్ ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చేసింది!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Stay informed about your transactions by keeping track of all exchange communications. For more information, visit: https://t.co/mUiU06hInK#NSE #NSEIndia #InvestorAwareness #StockMarket #ShareMarket #Investing @ashishchauhan pic.twitter.com/jx4Zg8gEla
— NSE India (@NSEIndia) July 12, 2023
Market Update for the day.
— NSE India (@NSEIndia) July 11, 2023
See more:https://t.co/XW5Vr5nX8chttps://t.co/hyRwDLLexj#NSEUpdates #Nifty #Nifty50 #NSEIndia #StockMarketIndia #ShareMarket #MarketUpdates pic.twitter.com/pMjwcuA92K
Women Investments: బంగారం తర్వాత మహిళల్ని ఎక్కువగా ఆకర్షించింది ఇదే, ఐదేళ్లలో డబ్బులు 'డబుల్'
Return On Gold ETFs: కళ్లు తిరిగే లాభం చూపించిన గోల్డ్ ఈటీఎఫ్లు, టాప్-10 లిస్ట్ ఇదే
MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?
Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!
Mutual Funds SIP: 'సిప్'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్ ఫండ్స్ను కొనొచ్చు!
Group-3 Results: గ్రూప్-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Amaravati Latest News:ఏప్రిల్లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్