CP Mahesh Bhagwat: డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతాం: రాచకొండ పోలీసులు
ABP Desam
Updated at:
29 Oct 2021 07:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసీఎం కేసీఆర్, తెలంగాణ డీజీపీ ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల సరఫరాదారులపై ఉక్కు పాదం మోపుతామని రాచకొండ పోలీసులు తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాలు అమ్మేవారిపై, వినియోగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ హెచ్చరించారు. డ్రగ్స్ అమ్మకం, వినియోగంపై ఎవరైనా సమాచారమిచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, నజరానా ఇస్తామని చెప్పారు. దీనికోసం ఓ ప్రత్యేక వాట్సప్ నెంబర్ వినియోగిస్తామన్నారు.