Wife Dharna In Musheerabad: భర్త ఇంటి ముందు వినూత్న ఆందోళనకు దిగిన భార్య, కారణాలేంటి..?
ABP Desam
Updated at:
20 Dec 2023 12:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appముషీరాబాద్ లోని ఓ మహిళ తన భర్త ఇంటి ముందు వినూత్న ఆందోళనకు దిగారు. భర్త మోసగాడు, దొంగ అంటూ ఇంటి గోడల మీద రాతలు రాశారు. అక్కడే తన పాపతో కలిసి ఆందోళనకు కూడా దిగారు. అసలు ఎందుకు.. ఏమిటి.. ఆమెకు ఏం కావాలో ఈ వీడియోలో తెలుసుకోండి.