Hyderabad News: తెలంగాణ గవర్నర్ తమిళిసైకి మాతృవియోగం
ABP Desam
Updated at:
18 Aug 2021 04:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి కృష్ణకుమారి కన్నుమూశారు. నిన్న తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్పై చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. గవర్నర్ తమిళిసై తల్లి మృతి చెందడం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.