గుంటూరులో జిన్నా టవర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
ABP Desam
Updated at:
30 Dec 2021 08:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో మారు సంచలన వ్యాఖ్యలు చేశారు . గుంటూరులో జిన్నా టవర్ పేరును ప్రభుత్వం మార్చాలని లేదంటే బీజేపీ కార్యకర్తలు కూల్చేస్తారని రాజాసింగ్ పిలుపునిచ్చారు. హిందువులను హతమార్చిన జిన్నా పేరును పెట్టడం దారుణమని, అబ్దుల్ కలాం పేరుగా మార్చకుంటే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరించారు.