First Day Of SSC Exams Finished: ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ పదో తరగతి పరీక్షల తొలిరోజు | ABP Desam
ABP Desam
Updated at:
23 May 2022 03:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTelangana SSC Exams తొలి రోజు ప్రశాంతంగా ముగిసింది. అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈసారి పది పరీక్షల్లో కేవలం ఆరు పేపర్లు మాత్రమే ఉన్నాయి.