Sridhar Reddy: కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ నెల్లూరు లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

Continues below advertisement

కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా 3వేల పాలప్యాకెట్లను రూరల్ లోని వివిధ ప్రాంతాలలో పంచిపెట్టారు. రాష్ట్రంలో 13 జిలాల్లను 26 జిల్లాలుగా చేస్తూ ప్రజలందరి ఆకాంక్షలమేరకు, ఆలోచనలమేరకు జిల్లా అవసరాలను, నైసర్గిక స్వరూపాన్ని, పరిపాలన సౌలభ్యాన్ని బట్టి ప్రజలందరికీ మేలు చేసేవిధంగా విభజన జరుగుతుందని అన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram