Delhi Shootout: ఢిల్లీలోని రోహిణీ కోర్టులో కాల్పుల కలకలం

Continues below advertisement

ఢిల్లీలోని రోహిణీ కోర్టులో కాల్పులు కలకలం రేపాయి. కోర్టు రూం నెంబర్ 207లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. దుండగులు చేసిన ఈ కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ జితేందర్ మాన్ గోగి దారుణ హత్యకు గురయ్యాడు. ఓ కేసులో రోహిణీ కోర్టుకు జితేందర్ మాన్ గోగి కోర్టుకు హాజరైన సందర్భంగా దుండగులు ఈ కాల్పులు జరిపారు. లాయర్ దుస్తుల్లో వచ్చిన ఇద్దరు దుండగులు తుపాకీలతో అదే పనిగా కాల్పులు చేశారు. జితేందర్ మాన్ గోగి ప్రత్యర్థులు మారు వేషాల్లో వ‌చ్చి త‌మ ప‌గ‌ తీర్చుకున్నట్లుగా తెలుస్తోంది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram