Election 2024 Exit Polls
(Source: ABP CVoter)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్రీ సత్య సాయి జిల్లాలోని మల్లాపల్లి వ్యవసాయ పొలంలో తన ప్రియునికి సంబంధించిన షెడ్ లో బీఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. ఒకే వీధిలో ఉండే తేజశ్విని, సాదిక్ ప్రేమించుకున్నారు. విషయం తెలిసిన మృతురాలి కుటుంబం వేరే వీధిలోకి ఇళ్లు మారారు. ఆ తర్వాత తేజస్విని చదువుకోడానికి తిరుపతి వెళ్లిపోయింది. ఓ ఏడాది తర్వాత సాదిక్ షెడ్ లో తేజస్విని విగతజీవిగా కనిపించింది.
TRENDING VIDEOS
© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.