Afghanistan Updates : అటు తాలిబన్ల గన్లు.. ఇటు వందల మంది ప్రాణాలు.. మధ్యలో ఒక్కడే నిలబడ్డాడు.. అందర్నీ సురక్షితంగా భారత్కు తీసుకొచ్చాడు
ABP Desam
Updated at:
20 Aug 2021 04:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆప్ఘనిస్థాన్లో వందల మంది భారతీయులను సురక్షితంగా భారత్ తీసుకురావడంలో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన ఐటీబీపీ కమాండర్ రాజశేఖర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద కంట్రీ అయిపోయాడు. ఎక్కడో శ్రీకాకుళం జిల్లా చిన్న లింబుగాం వాసి అయిన రాజశేఖర్.. ఆప్ఘనిస్థాన్లోని భారత్ రాయబార కార్యాలయంలో ఐటీబీపీ కమాండర్గా వర్క్ చేస్తున్నాడు. కాబూల్ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత భయాందోళనలో ఉన్నభారతీయలను స్వదేశానికి రప్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. వాళ్లందర్నీ జాగ్రత్తగా విమానం ఎక్కించడానికి పెద్ద సాహసమే చేశారు రాజశేఖర్.