Ayyannapatrudu Wife Padmavathi : నోటీసులు ఇవ్వకుండా పోలీసులే కూల్చేస్తారా | ABP Desam
ABP Desam
Updated at:
19 Jun 2022 04:10 PM (IST)
Anakapalli జిల్లా Narsipatnam లో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను కూల్చేయటంపై ఆయన భార్య పద్మావతి స్పందించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు ఇళ్లు కూల్చేయటేమిటని ఆమె ప్రశ్నించారు. రాజకీయాలు ఉంటే నేరుగా చూసుకోవాలే కానీ ఆస్తులు ధ్వంసం చెయ్యడం ఏమిటంటూ మండిపడ్డారు. అయ్యన్న గొంతు నొక్కాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు పద్మావతి