Tirumala Srivari Bramhostavalu : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అశ్వవాహన సేవ
ABP Desam
Updated at:
15 Oct 2021 12:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీమలయప్ప స్వామివారు అశ్వ వాహనంపై దర్శనమిచ్చారు. ఈ వాహన సేవలో సుప్రీంకోర్టు కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పాల్గోన్నారు.