AMITH SHAH: తిరుపతిలో ప్రారంభమైన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం
ABP Desam
Updated at:
15 Nov 2021 01:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో సదస్సు మొదలైంది. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్....ఏపీ సీఎం వైఎస్ జగన్ , కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, పుదుచ్చేరి సీఎం రంగస్వామి తదితరులు హాజరయ్యారు. తెలంగాణ, కేరళల నుంచి పలువురు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. సదస్సులో ఏపీ సీఎం జగన్ కీలక అంశాలపై చర్చించారు.