Mohan Babu At Koti Hanuman Chalisa In Tirupati: 'నేనేమైనా అంటే అతిశయోక్తి అంటారు కానీ...' తిరుపతిలో మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ABP Desam
Updated at:
16 Jan 2024 12:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుపతిలో కోటి హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అక్కడికి డాక్టర్ మంచు మోహన్ బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం వచ్చిందన్నారు.