Minister Roja Photographer Jesus Christ Cross At Tirumala: విజిలెన్స్ సిబ్బందిపై భక్తుల ఆగ్రహం
ABP Desam
Updated at:
02 Nov 2023 02:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుమలలో మరోసారి నిబంధనల ఉల్లంఘన సంచలనంగా మారింది. కొండ మీద అన్యమత గుర్తు కనిపించడం కలకలం రేపుతోంది. మంత్రి రోజా పర్సనల్ ఫొటోగ్రాఫర్ షేన్ మెడలో యేసు క్రీస్తు శిలువ కనిపించింది. మంత్రి రోజా దర్శనం కోసం ఆలయం లోపలికి వెళ్లగా.... ఆమె వెంటే వచ్చి షేన్.... ఆలయద్వారం ఎదుటే మెడలో శిలువ వేసుకుని నిల్చుని కనిపించాడు. విజిలెన్స్ సిబ్బంది పట్టించుకోలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.