Road Accident: మదనపల్లె- పుంగనూరు రోడ్డులో కారు బోల్తా.. 4గురు దుర్మరణం | ABP Desam
ABP Desam
Updated at:
26 May 2022 04:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅన్నమయ్య జిల్లాలోని మదనపల్లె- పుంగనూరు రోడ్డులో వేగంగా వెళ్తున్న కారు కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.