Pattabhi: జైలు నుంచి విడుదలైన టీడీపీ నేత పట్టాభి
ABP Desam
Updated at:
23 Oct 2021 11:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏపీ సీఎం వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విడుదలయ్యారు. ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పట్టాభి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి శనివారం సాయంత్రం విడుదలయ్యారు. అనంతరం వాహనంలో విజయవాడకు బయలుదేరారు.