Jaga Tour In East Godavari: స్టూడెంట్గా స్కూల్ బ్యాగ్ భుజాన వేసుకొని... టీచర్గా బోర్డుపై రాసిన జగన్.. తూర్పుగోదావరి టూర్లో ఇంట్రస్టింగ్ వీడియో
ABP Desam
Updated at:
16 Aug 2021 06:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో నాడు-నేడు బడులు ప్రారంభించిన జగన్... అక్కడ చిన్నారులతో సరదాగా గడిపారు. స్కూల్లో ఉన్న సౌకర్యాలు పరిశీలించారు. బెంచ్పై కూర్చొని క్వాలిటీ చెక్ చేశారు. బోర్డుపై ఆల్ది వెరీ బెస్ట్ అని రాసి దీవించారు జగన్.