Mahanadu Polit Bureau: ఒంగోలులో మహానాడు కార్యక్రమం | Ongole | ABP Desam

Continues below advertisement

ఒంగోలు వేదికగా శుక్ర, శనివారాల్లో మహానాడు కార్యక్రమం జరుగుతోంది. మహానాడులో రెండు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 17 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. గత రాత్రి ఒంగోలులో జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో ఏపీకి సంబంధించి 12 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించి 3 తీర్మానాలు, అండమాన్ కు సంబంధించి ఓ తీర్మానంతో పాటు రాజకీయ తీర్మానం ఉంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి ఒక్కరికి కూడా రాజ్యసభలో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడాన్ని పొలిట్ బ్యూరో ప్రశ్నించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram