Madanapalli మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మదనపల్లె మున్సిపల్ కార్యాలయం ముట్టడి.
ABP Desam
Updated at:
31 Jan 2022 04:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమదనపల్లెను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ భారతీయ అంబేద్కర్ సేన,జనసేన పార్టి నాయకులు చేసిన మదనపల్లె మున్సిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.. భారతీయ అంబేద్కర్ సేన అధికార ప్రతినిధి చందు ఆద్వర్యంలో మున్సిపల్ కార్యాలయం పైకెక్కి నిరసన చేపట్టడంతో పోలీసులు కష్టం మీద కిందకు దింపి పోలీసు స్టేషనుకు తరలించారు.. మున్సిపల్ కార్యాలయం సమీపంలో టిడిపి, బియస్పీ, సిపిఐ నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేయడంతో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.