పీఆర్సీ సాధన కమిటీ చేపట్టిన చలో విజయవాడకి అనుమతి లేదు
ABP Desam
Updated at:
02 Feb 2022 03:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా మాట్లాడుతూ, పీఆర్సీ సాధన కమిటీ చేపట్టిన చలో విజయవాడకి అనుమతి లేదని స్పష్టం చేసారు. కోవిడ్ నేపథ్యంలో రెండు వందల మందికి మించి అవుట్డోర్లో అనుమతిలేదన్నారు. 5 వేలమంది కంటే ఎక్కువమంది ధర్నాకు వచ్చే అవకాశముందని సమాచారం వచ్చిందని, ఇలాంటి సమయంలో అసాంఘిక శక్తులు చొరబడే అవకాశం ఉందని, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చలో విజయవాడ కార్యక్రమం చట్టపరంగానూ, ఎంప్లాయి కాండక్టు రూల్సుకు విరుద్ధం అన్నారు పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా.