CM Jagan Confirms Visakhapatnam As Capital | Delhi Global Investors Summit: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
ABP Desam
Updated at:
31 Jan 2023 01:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సన్నాహక సదస్సులో మాట్లాడిన ఏపీ సీఎం జగన్.... కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీలన్నింటినీ విశాఖకు ఆహ్వానించిన ఆయన.... అదే రాష్ట్ర రాజధాని కాబోతోందని, తన కార్యాలయం కూడా అక్కడికే మారబోతున్నట్టు ప్రకటించారు.