Kadapa: నగదు చెక్కులను పంపిణి చేసిన ఏపీ ఉప ముఖ్యమంత్రి

Continues below advertisement

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, జవాద్ తుఫాన్ కారణంగా ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలచి, ఆదుకుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాష అన్నారు. క్యాంపు కార్యాలయంలో వరదల వల్ల ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులు లైన వరద బాధిత కుటుంబాలకు మొత్తం రూ 17.56 లక్షల నగదు చెక్కులను అందజేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram