Top 10 Headlines Today: 


పంట నష్టంపై అంచనాలు


వేసవి కాలంలో వచ్చిన వర్షాలతో అటు రైతులు నష్టపోవటంతో పాటుగా, ఇటు రాజకీయాలు కూడా మొదలు కావటంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి


పొంగులేటి షరతులకు బీజేపీ అంగీకరిస్తుందా ?


ఖమ్మం సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తమ పార్టీలో చేర్చుకోవాలి అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ టీం వచ్చి చర్చలు జరిపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పది సీట్లలో రెండు తప్ప ఎనిమిది సీట్లు రాసిస్తామని హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఆయన టెంప్ట్ అయ్యారో లేదో తెలియదు. తాజాగా బీజేపీ చేరిక కమిటీ కూడా చర్చలు జరిపింది. ఆయన కావాలనుకుంటే ఎనిమిది కాదు మొత్తం పది సీట్లు ఆయనకే ఇస్తామని ఆఫర్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. కానీ బీజేపీలో లోకల్ లో ఇచ్చే ఆఫర్లకు వాలిడేషన్ ఉండదు. హైకమాండ్ నుంచి రావాల్సిందే. మరి పొంగులేటి ఏం చేయబోతున్నారు ?


ఎవరుపడితేవాళ్లు అడిగితే ఇచ్చేవి కావు


నంది అవార్డుల గురించి సినీ పరిశ్రమ నుంచి ఎవరూ తమను అడగలేదని తలసాని చెప్పారు. నంది అవార్డులను ఎవరు పడితే వాళ్లు అడిగితే ఇచ్చేవి కావని మంత్రి తలసాని అన్నారు. మరింత సమాచారం ఇక్కడ 


ఈసారైనా లెక్క తేలుతుందా?


విభజన హామీల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవన్‌ను ఏపీకి, తెలంగాణకు విభజించే ప్రక్రియలో భాగంగా కేంద్ర హోంశాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. భూములు, భవనాల విభజనపై గతంలో ఆంధ్రప్రదేశ్ మూడు ప్రతిపాదనలు చేసింది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి


వాళ (శుక్రవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 37 పాయింట్లు లేదా 0.20 శాతం రెడ్‌ కలర్‌లో 18,248 వద్ద ట్రేడవుతోంది. మరింత సమాచారం ఇక్కడ చూడండి


ఇప్పటి వరకు ఉన్న గోల్డ్ రేట్లు ఇవే


కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 82,800 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. పూర్తి వివరాలు తెలుసుకోండి


క్షమార్హమైంది కాదా నేరం 


మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ (Mercy Petition) ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) తిరస్కరించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ సమాచారం ఇచ్చింది. ఈ విషయం దేశ వ్యాప్తంగా ఇప్పుడు సంచలనం అయింది. మే 3, 2017న వసంత్ సంపత్ దుపారే (అప్పటికి 55 సంవత్సరాలు) అనే వ్యక్తి క్షమాభిక్ష పిటిషన్‌ (Mercy Petition) ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పూర్తి వివరాలు మీ కోసం 


వీళ్లు చాలా స్పెషల్


ఐపీఎల్ 2023 ఇప్పటివరకు చాలా మంది ఆటగాళ్ల నుంచి గొప్ప ప్రదర్శనలను చూసింది. గత సీజన్‌లో అంటే ఐపీఎల్ 2022లో కామెంటేటర్లుగా ఉంటూ ఈ సీజన్‌లో తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆటగాళ్లు కూడా ఇందులో ఉన్నారు. పూర్తి సమాచారం ఇక్కడే చూడండి


యుద్ధం గెలవాలంటే తప్పదు


భూమిపై పుట్టిన తర్వాత, ఏదైనా సాధించాలనే త‌ప‌న‌, పరిపూర్ణ జీవితాన్ని పొందాలనే కోరిక ఉంటుంది. ఈ కోరికలు ఉంటే, విదుర నీతి ఈ ఆలోచనల్ని ప్రేరేపిస్తుంది. జీవిత యుద్ధంలో గెలవాలంటే ఏం చేయాలి..?


అవునా ఇలాంటిది కూడా ఉంటుందా


మగవారికి రొమ్ములు పెరగడం అనేది సాధారణ విషయం కాదు. దాన్ని తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే