రోమ్ నగరంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించే అవకాశం దక్కింది. మాహాత్ముడి మార్గదర్శకాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమందికి ధైర్యం, స్ఫూర్తిని ఇచ్చాయి.                                                             -  ప్రధాని నరేంద్ర మోదీ