మేం దీనిపై రాజ్యాంగబద్ధంగా పోరాడతాం. సీఎం హేమంత్ సొరేన్.. ఈడీ కార్యాలయానికి వెళ్లరు. ఆయనకు ముందస్తు ప్రణాళికలు ఉన్నాయి. ఆయన వేరే కార్యక్రమాలకు హాజరవుతారు.                                        - రామచంద్ర సింగ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే