దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత అతను ఎవరినీ కలవలేదు. ప్రస్తుతం అతను ఆర్ట్ గ్యాలరీ ఐసోలేషన్ సెంటర్‌లో ఉన్నాడు. కేడీఎమ్‌సీ ఆరోగ్య సిబ్బంది హైఅలర్ట్‌లో ఉన్నారు. కొత్త వేరియంట్‌ను సమర్థంగా ఎదుర్కొంటాం.                                            -       డా. ప్రతిభా పాటిల్, ఆరోగ్య అధికారి