మరోసారి మమ్ముట్టితో నయనతార
మలయాళ స్టార్ మమ్ముట్టి (Mammootty), లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) జోడీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్లిద్దరి కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. ఈ జోడీ మలయాళంలో ఇప్పటి వరకు నాలుగు సినిమాలు చేసింది. లేటెస్ట్ బజ్ ఏమిటంటే... మరో సినిమా చేసేందుకు రెడీ అవుతోందట. ఆ సినిమా వివరాల్లోకి వెళితే... (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


డిప్రెషన్‌కు వెళ్లిన ఉపాసన
Upasana About her Daughter Klin Kaara: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అపోలో వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న ఉపాసన పలు సామాజీవ సేవల్లో చురుకుగా పాల్గొంటారు. ఇటీవల కూతురు క్లింకారకు జన్మనిచ్చిన ఉపాసన ప్రస్తుతం మాతృత్వ క్షణాలను ఆస్వాధిస్తున్నారు. తల్లిగా క్లింకార ఆలపాలన చూసుకుంటున్నారు. అంతేకాదు తరచూ సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటారు. అకేషన్‌ ఫోటోలతో పాటు తన వ్యక్తిగత విషయాలను పంచుకునే ఉపాసన తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలు చెప్పారు. ఉపాసన అపోలో వ్యవహరాలతో బిజీగా ఉన్నారు. ఇటూ చరణ్‌ సినిమాలతో బిజీగా ఉన్నారు. వారి వారి బిజీ షెడ్యూల్లో తరచూ దూరప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇక తరచూ వారి వెంట క్లింకారను తీసుకువెళ్లడమంటే కుదరని పని. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


నా భర్త.. గే, ధనుష్ కూడా
Singer Suchitra Shocking Comments: గాయని సుచిత్ర అప్పట్లో ‘సుచీ లీక్స్’ పేరుతో తమిళ సినిమా పరిశ్రమను షేక్ చేసింది. తమిళ స్టార్ హీరో ధనుష్ తో పాటు రానా, అనిరుధ్, త్రిష, ఆండ్రియా లాంటి స్టార్ల ప్రైవేట్ ఫోటోలు లీక్ చేసి సంచలనం కలిగించింది. 2017లో ‘సుచీ లీక్స్’ దెబ్బకు ఎంతో మంది చీకటి బాగోతాలు బయటకు వచ్చాయి. తాజాగా సుచిత్ర చేసిన కామెంట్స్ మరోసారి తమిళ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. తన మాజీ భర్తతో పాటు తమిళ స్టార్ హీరో ధనుష్, ఆయన మాజీ సతీమణి ఐశ్వర్య రజనీకాంత్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.  (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ఫహాద్‌ ఫాజిల్‌ షెడ్యూల్‌తో 'పుష్ప 2' షూటింగ్‌ పూర్తి 
Fahadh Faasil gave bulk dates to wrap up Pushpa 2: దేశవ్యాప్తంగా మూవీ లవర్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'పుష్ప: ది రూల్‌'. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌ వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండేళ్ల క్రితం వచ్చిన పుష్ప పార్ట్‌ వన్ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా వరల్డ్‌ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామి స్రష్టిచింది. ఇందులో బన్నీ యాక్టింగ్‌కి ఆడియన్స్‌ ఫిదా అయిపోయారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


రామ్ చరణ్ బ్రేక్ ఇచ్చింది ఒక్క రోజే
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మరొక్కసారి దేశం పట్ల, మన దేశ రాజ్యాంగ వ్యవస్థ పట్ల తనకు ఎంత గౌరవం వుందనేది తన చర్యల ద్వారా ప్రజలకు చాటి చెప్పారు. ఇప్పుడు ఆయనది చాలా బిజీ షెడ్యూల్. లెజెండరీ ఫిల్మ్ మేకర్, తమిళ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ శంకర్ (Director Shankar)తో ఆయన 'గేమ్ ఛేంజర్' సినిమా చేస్తున్నారు. ప్రజెంట్ హైదరాబాద్ సిటీలో ఆ సినిమా షూటింగ్ స్పీడుగా జరుగుతోంది. అయితే, ఎన్నికల కోసం షూటింగుకు ఒక్క రోజు బ్రేక్ ఇచ్చారు చరణ్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)