By: Sai Prasad | Updated at : 04 Jun 2024 12:29 PM (IST)
STOCK MARKET
Stock Market Today: ఎన్నికల ఫలితాల వెల్లడి, ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఇండియా కూటమికి ఆశించిన దాని కంటే మెరుగ్గా ఫలితాలు వస్తుండటంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కట్లు బారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 3,500 పాయింట్ల మేర నష్టపోయి 73,053 వద్ద కొనసాగుతోండగా, నిఫ్టీ సైతం 1100 పాయింట్ల మేర నష్టపోయి 22,145 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో సోమవారం వరకు భారీగా పుంజుకున్న స్టాక్ మార్కెట్లు గంటల వ్యవధిలోనే అసలు ఫలితాల వెల్లడితో భారీగా డీలా పడ్డాయి. ఇన్వెస్టర్ల మార్కెట్ విలువ దాదాపు 21 లక్షల కోట్ల మేర కరిగిపోయింది. ముఖ్యంగా ఈ ఫలితాల సరళి ప్రభావం అదాని షేర్లపై ఉంది. ప్రతి అదాని షేర్ పై ముదుపర్లకు దాదాపు 12 నుంచి 20 శాతం మేర నష్టం ఈ ఒక్క రోజులో వచ్చింది.
Tax-Free Incomes: ఈ ఆదాయాలపై 'జీరో' టాక్స్ - ITR ఫైల్ చేసే ముందు అప్డేట్స్ చూసుకోండి
Schemes For Women: మహిళల్లాగే శక్తిమంతమైన పథకాలివి - ఇన్వెస్ట్ చేస్తే లాభాల పంట!
Government Scheme: వృద్ధాప్యంలో రూ.5 వేలు పెన్షన్ - రోజుకు కేవలం 7 రూపాయలతో సాధ్యం
Special Scheme: మహిళల కోసం పోస్టాఫీస్లో ప్రత్యేక పథకం - కేవలం రెండేళ్లలో ఎక్కువ రాబడి
HDFC Bank: హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ వాడితే మోత మోగిపోద్ది, ఇంకెందుకంటా ఆ కార్డు?
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్ లుక్, వర్షబొల్లమ్మ క్యూట్ స్మైల్, సిమ్రాన్ చౌదరి డ్యాన్స్
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Actress Vedhika: పింక్ శారీలో నటి వేదిక గ్లామర్ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ