Image Source: pixabay

కోవిడ్19 ప్రతి రంగాన్ని కుదిపేసింది. కరోనాకు ముందు తరువాత అని చెప్పాల్సి వస్తోంది

Image Source: pixabay

కూరగాయల కంటే రోజురోజుకూ పెరుగుతున్న బియ్యం ధరలు సామాన్యుల్ని భయపెడుతున్నాయి

Image Source: pixabay

15 ఏళ్ల రికార్డుని బద్దలు కొట్టే స్థాయిలో దేశంలో బియ్యం ధరలు నమోదయ్యాయి

Image Source: pixabay

గతేడాది డిసెంబర్ 21న రిటైల్ ధర కిలోకి రూ.37.99 కాగా, ఈ డిసెంబర్ 20కి ధర రూ.43.51 కి చేరింది

Image Source: pixabay

లోటు వర్షపాతం కారణంగా ఆశించిన స్థాయిలో పంట చేతికి అందక బియ్యం ధర పెరిగింది

Image Source: pixabay

క్వింటాల్ ధర మహారాష్ట్రలో రూ.6 వేలు, ఏపీ, తెలంగాణలో రూ.5 వేల పైగా పలుకుతోంది

Image Source: pixabay

విదేశాలకు బియ్యాన్ని పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తోంది భారత్‌. ఆసియాలో అతి పెద్ద ఎక్స్‌పోర్టర్‌ మనమే.

Image Source: pixabay

బియ్యం ఎగుమతిపై ఆంక్షలు విధించినా, కొందరు దళారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు

Image Source: pixabay

గతేడాదితో పోల్చుకుంటే 12.7% మేర బియ్యం సేకరణ తగ్గింది, దిగుబడి సైతం తగ్గింది

Image Source: pixabay

ధరలు తగ్గేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. త్వరలో కేజీ బియ్యం రూ.25కే విక్రయించనున్నారు