రాష్ట్రంలో అధికంగా బీసీలున్నారు. బీసీల జనాభా 56.33 శాతం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు
తెలంగాణలో ఎస్సీల జనాభా 61,84,319 (రాష్ట్ర జనాభాలో 17.43 శాతం)
తెలంగాణలో ఎస్టీల జనాభా- 37,05,920 (రాష్ట్ర జనాభాలో 10.45 శాతం)
బీసీలు (ముస్లింలు మినహా)- 1,64,09, 179 (46.25 శాతం)
బీసీలు (ముస్లింలలో)- 35,76,588 (10.08 శాతం)
తెలంగాణలో ఓసీలు (ముస్లింలలో)- 8,80,424 (రాష్ట్ర జనాభాలో 2.48 శాతం)
ఓసీలు (ముస్లింలు మినహా)- 47, 21,115 (13.31 శాతం)
ఓసీలు (ముస్లింలతో కలిపి)- 56,01, 539( 15.79 శాతం)
తెలంగాణలో మొత్తం ముస్లింలు- 44,57,012 (రాష్ట్ర జనాభాలో 12.56 శాతం)
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కుల గణన సర్వే చేపట్టి సర్వే ఫలితాలు విడుదల చేసింది.