1:19 గంటలకు భారతీయ రాష్ట్ర సమితిగా మారనున్న టీఆర్‌ఎస్



పార్టీ ఆఫీస్‌లో పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం తర్వాత ప్రకటన



సమావేశానికి హాజరైన కుమార స్వామి, ఇతర జాతీయ లీడర్లు



ఈ మధ్యే క్యాబినెట్‌ సహచరులు, జిల్లా నేతలతో సమావేశం



2018 నుంచి జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్



అప్పటి నుంచి ప్రతి వేదికపై జాతీయ రాజకీయల ప్రస్తావన



తెలంగాణ మోడల్ దేశవ్యాప్తం ప్రచారానికి ప్రత్యేక టీంలు రెడీ



కారు, గులాబీ రంగు ఉంచుకునేలా ఈసీకి అభ్యర్థన



సాయంత్రానికి ఢిల్లీ వెళ్లనున్నా పార్టీ లీడర్లు



మునుగోడు సహా దేశవ్యాప్త ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోటీ!



కేసీఆర్‌ జాతీయ పార్టీపై కాంగ్రెస్, బీజేపీ విమర్శలు