దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుతో తెలంగాణకు పెట్టుబడుల వర్షం

జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ రూ.9,000 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌

గోడి ఇండియా రూ.8000 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది.

వెబ్ వెర్క్స్ సంస్థ రూ.5200 కోట్లతో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు నిర్ణయం తీసుకుంది

దావోస్‌లో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.

అదానీ గ్రూపు మొత్తం రూ.12,400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంది

తెలంగాణలో 1000 కోట్ల కెమికల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు గోద్రెజ్ రెడీ

గోద్రెజ్ కంపెనీ రూ.270 కోట్లతో ఖమ్మంలో పామాయిల్ సీడ్ గార్డెన్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు.