టీ20 ప్రపంచకప్‌లో దాయాదుల సమరానికి వేళైంది.

మెల్‌బోర్న్‌ మైదానంలో మ్యాచ్‌ జరుగుతోంది.

ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఆట ఆరంభం.

భారత కీలక బ్యాటర్లు - కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌, హార్దిక్‌ పాండ్య

భారత కీలక బౌలర్లు - అర్షదీప్‌, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌, అక్షర్‌ పటేల్‌

పాక్‌ కీలక బ్యాటర్లు - మహ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ ఆజామ్‌, ఫకర్‌ జమాన్‌

పాక్‌ కీలక బౌలర్లు - షాహిన్‌ అఫ్రిది, హ్యారిస్‌ రౌఫ్‌, మహ్మద్‌ నవాజ్‌

ప్రపంచకప్‌లో ఆధిపత్యం : భారత్‌ 12 - పాక్‌ 1

చివరి 5 మ్యాచుల్లో భారత్‌ 3 గెలిస్తే పాక్‌ 2 గెలిచింది.

మరి తొలి మ్యాచులో ఎవరు గెలుస్తారో చూద్దాం!!