ఐపీఎల్ 2025లో కొందరు స్టార్ ఆటగాళ్లు ఫ్రాంచైజీలు మారనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Published by: ABP Desam
Image Source: PTI

ఐపీఎల్ 2025 సీజన్ కోసం మెగా ఆక్షన్ 2024 చివర్లో లేదా 2025 మొదట్లో జరగనుంది.

Image Source: PTI

కొన్ని ఫ్రాంచైజీలు రానున్న ఐపీఎల్ సీజన్లో కెప్టెన్సీ ఆప్షన్ల కోసం చూస్తున్నాయి.

Image Source: PTI

ఈ స్టార్ ప్లేయర్లు మెగా వేలంలోకి వచ్చే అవకాశం ఉంది. వారెవరో చూద్దాం.

Image Source: PTI

రోహిత్ శర్మ - ఐపీఎల్ 2025 సీజన్‌లో రోహిత్ ముంబైకి ఆడకపోవచ్చని తెలుస్తోంది.

Image Source: PTI

ఐపీఎల్ 2024 సీజన్‌కు రోహిత్ స్థానంలో హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించారు.

Image Source: PTI

సూర్యకుమార్ యాదవ్ - ముంబైని సూర్య కూడా వదిలేయనున్నాడని సమాచారం.

Image Source: PTI

మెగా వేలంలో అందుబాటులోకి వస్తే సూర్యని కొనాలని కేకేఆర్ ఆసక్తిగా ఉందట.

Image Source: PTI

రిషబ్ పంత్ - ఢిల్లీ క్యాపిటల్స్... పంత్ ప్రదర్శనతో హ్యాపీగా లేదని సమాచారం.

Image Source: PTI

రిషబ్ పంత్ వేలంలోకి వస్తే సీఎస్కే అతనిపై కన్నేసినట్లు తెలుస్తోంది.

Image Source: PTI

కేఎల్ రాహుల్ - లక్నో జట్టు కేఎల్ రాహుల్‌ను వదిలేయనుందని సమాచారం.

Image Source: PTI

యజమాని సంజీవ్ గోయెంకాతో రాహుల్‌కు పడట్లేదనేది ఓపెన్ సీక్రెట్.

Image Source: PTI