2025లో రథ సప్తమి ఎప్పుడొచ్చింది?

పాలు పొంగించే శుభముహూర్తం ఎప్పుడు!

Published by: RAMA

సూర్యోదయానికి సప్తమి తిథి లేదు

ఈ ఏడాది 2025 లో రథసప్తమి ఫిబ్రవరి 04 న వచ్చింది...

తిథి విషయంలో గందరగోళం

సూర్యోదయానికి సప్తమి తిథి లేకపోవడంతో రథ సప్తమి ఎప్పుడు అనే గందరగోళం ఉంది

సూర్యోదయం తర్వాత సప్తమి

ఫిబ్రవరి 04 మంగళవారం ఉదయం 7.55 వరకూ షష్టి తిథి ఉంది..ఆ తర్వాత సప్తమి మొదలైంది

మర్నాడు సూర్యోదయానికి సప్తమి లేదు

ఫిబ్రవరి 04 రాత్రి తెల్లవారితే ఫిబ్రవరి 05 బుధవారం 5.29 వరకూ సప్తమి ఉంది..ఈ రోజు కూడా సూర్యోదయానికి తిథి లేదు

అష్టమి సూర్య జయంతి కాదు

ఫిబ్రవరి 05 ఉదయం సూర్యోదయ సమయం 6.36.. సూర్యోదయానికి సప్తమి తిథి ముగిసి అష్టమి వచ్చేసింది

ఫిబ్రవరి 04నే రథసప్తమి

అందుకే ఫిబ్రవరి 04 మంగళవారమే రథ సప్తమి జరుపుకోవాలి...ఇందులో ఎలాంటి సందేహానికి అవకాశం లేదు

సూర్యారాధనకు సమయం

ఫిబ్రవరి 04 మంగళవారం ఉదయం 8 గంటల తర్వాత పాలు పొంగించి సూర్యుడి పూజ చేసుకోవచ్చు

దుర్మూహూర్తం ఉన్నప్పుడు పాలు పొంగించవద్దు..

ఉదయం 8.52 నుంచి 9.30 వరకూ దుర్మూహూర్తం ఉంది..ఈలోగానే పూజ చేసేసుకుంటే మంచిది