గాయత్రి మంత్రం స్త్రీలు జపించకూడదా!
ఉపనయనం కానివారు కూడా గాయంత్రి మంత్రం చదవకూడదా?
గాయత్రి మంత్రం ఇచ్చిన మహనీయులే కొన్ని నియమాలు పెట్టారు
ఈ మంత్రాన్ని స్వర యుక్తంగా చదవాలి శ్రద్ధగా చదవాలి
శ్రద్ధగా జపిస్తే గాయత్రి మంత్రం ఓ శక్తిని జనరేట్ చేస్తుంది
స్వరం, శ్రద్ధ లేకుండా గాయత్రి మంత్రం చదివితే ఆ శక్తిని తట్టుకోలేరు
అందుకే సర్వ గాయత్రి అని ఉంది..దానికి స్వరనియమం లేదు
సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ..
ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్
ఈ శ్లోకాన్ని ఎవ్వరైనా చదువుకోవచ్చు
Images Credit: Pinterest
Thanks for Reading.
UP NEXT
తిరుమల ఆనందనిలయం వాయువ్య మూలనున్న రహస్యం!
View next story