తిరుమల ఆనందనిలయం వాయువ్య మూలనున్న రహస్యం!
తిరుమల ఆనంద నిలయానికి వాయువ్యమూలన రామానుజచార్యుల విగ్రహం ఉంటుంది
ప్రదక్షిణ చేస్తూ వెనుకవైపు వెళితే నేలకు ఆనుకున్నట్టే కనిపిస్తుంది
ఈ విగ్రహం పెట్టడం వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది
12వ శతాబ్దంలో స్వామి విగ్రహం విష్ణుమూర్తిదా, శివుడిదా అనే వివాదం వచ్చింది
దానికి రామానుజాచార్యులు ఓ ఒప్పందం తీసుకొచ్చారు
ఆలయంలో శంఖచక్రాలు పెట్టి రాత్రి ఆలయం మూసేద్దాం
వాటిని తెల్లారేసరికి స్వామివారు ధరిస్తే వేంకటేశ్వరుడే అని అనుకున్నారు
ఆ రోజు రాత్రి ఆదిశేషుడు సర్పరూపంలో తూముద్వారా లోపలకు వెళ్లి శంఖచక్రాలు ధరింపచేశాడట
అందుకు గుర్తుగా ఆదిశేషుడి అంశ అయిన రామానుజుల విగ్రహం ఆ తూముదగ్గర పెట్టారని ప్రచారం
Images Credit: Pinterest
Thanks for Reading.
UP NEXT
మీ జంట ఇలా ఉంటుందా - కనీసం ఒక్కటైనా మ్యాచ్ అయిందా!
View next story